సీనియర్ NTR పై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు

NTR జిల్లా / నందిగామ టౌన్ :ది.03-04-2023(సోమవారం) .. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలకు…

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం రూ.4.30 కోట్లతో మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ప్రయోగాత్మక నిర్మాణం కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ లోపలే ఆపరేటింగ్‌ సిస్టం సీఎం జగనన్న సారథ్యంలో వినూత్న ఆవిష్కరణలకు నాంది. కంటైనర్ సబ్ స్టేషన్…

ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఘన స్వాగతం ఘన స్వాగతం పలికిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, 3.4.2023. ఎన్టీఆర్ జిల్లా…

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు.

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు. ఎన్టీఆర్ జిల్లా -నందిగామకంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డిసిపి మెకా సత్తి బాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

రక్షణ కల్పించండి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

ఎన్టీఆర్ జిల్లా : విస్సన్నపేట మండలం రక్షణ కల్పించండి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట! విస్సన్నపేట, మండలం పుట్రేల గ్రామానికి చెందిన ప్రేమజంట ఆదివారం విస్సన్నపేట పోలీస్ స్టేషన్,ఆశ్రయించారు ఈసందర్భంగా కొలికపోగు చందన , కొండ కుమార్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సీఎం జగనన్న రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…

మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి.

మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి. 57 రోజుల పాటు 23,236 గడపల సందర్శన. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి…

విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత విలువడే వేస్ట్ ని బూడిద చెరువుకి తరలిస్తున్నారు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం.ఇబ్రహీంపట్నం మండలం. భారతీయ జనతా పార్టీ నార్ల తాతారావు విద్యుత్ ధర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును భాజపా, జనసేన నాయకులు శనివారం పరిశీలించారు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు.. విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత…

You cannot copy content of this page