మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

Spread the love

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు చెన్నకేశవులు గారి కుటుంబ సభ్యులను శనివారం రాత్రి పరామర్శించి, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page