మృతుని కుటుంబానికి 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆర్థిక సహాయం

2000 బ్యాచ్ కి చెందిన భూక్య లోక్‌చంద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4 న అనారోగ్యంతో మరణించాడు. తోటి బ్యాచ్‌ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ అధికారులు మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి తమవంతు సహాయంగా 2,27,000 రూపాయల చెక్ ను…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు మండలం లోని మల్లంపెల్లి గ్రామానికి చెందిన క్రీ శే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ సోదరుడు కుసుమ జయప్రకాష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నిఇదే గ్రామానికి చెందిన మేకల జనార్ధన్ రెడ్డి ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

వైరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకూరి కిరణ్ మేనమామ ఉయ్యూరు నర్సింహ రావు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *

సాక్షిత :వేంకటా పూర్ మండల కేంద్రానికి చెందిననూనె సంతోష్ మరణించగాఅంతిమ యాత్ర లో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల ఆర్కపల్లి గ్రామానికి చెందిన పందుల యాదమ్మవైఫ్ ఆఫ్ పందుల రాములు ఆనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఈ విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాచారపు బిక్కు గౌడ్ ద్వారా తెలుసుకున్న.*తల్లకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల…

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిమాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారికల్వకుర్తి మండలం జిడిపల్లి గ్రామానికి చెందిన దండు నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.…

మృతుని కుటుంబానికి అండగా మంత్రి పువ్వాడ

The minister sympathized with the family of the deceased మృతుని కుటుంబానికి అండగా మంత్రి పువ్వాడ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి పి ఎ రవికిరణ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాధపాలెం…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన5000 సహాయం

5000 assistance to the family of the deceased మృతుని కుటుంబాన్ని పరామర్శించిన5000 సహాయం చేసిన బిఆర్ఎస్ నేత గోళి శ్రీనివాస్ రెడ్డి సాక్షిత ప్రతినిధి వెల్దండ మండలం శంకర్ కొండ తండకు చెందిన మణిపాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

You cannot copy content of this page