మృతుని కుటుంబాన్ని పరామర్శించిన5000 సహాయం

Spread the love

5000 assistance to the family of the deceased

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన5000 సహాయం చేసిన బిఆర్ఎస్ నేత గోళి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత ప్రతినిధి
వెల్దండ మండలం శంకర్ కొండ తండకు చెందిన మణిపాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది..
ఈ విషయం తెలుసుకున్న *బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సాయం అందజేశారు.

పరామర్శించిన వారిలో పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ ,సింగల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్ ,మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, ధర్మ నాయక్, శ్రీను నాయక్, వరికుప్పల రాజశేఖర్, వడ్డేమోని శివకుమార్,గిరి,గణేష్,చింటూ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page