2000 బ్యాచ్ కి చెందిన భూక్య లోక్చంద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4 న అనారోగ్యంతో మరణించాడు. తోటి బ్యాచ్ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ అధికారులు మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి తమవంతు సహాయంగా 2,27,000 రూపాయల చెక్ ను…
ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై “సమ్ టోటల్…
వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన లో తుఫాన్ భాదితులకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం…
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో పడుతున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని 0877-2256766 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. 29-11-2023 నుండి 3-12-2023 వరకు రాబోవు భారీ…
తేదీ:11-10-2023, మంథని నియోజకవర్గం. కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన BRS రాష్ట్ర నాయకులు, కాటారం PACS చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి గారు. ▪️అనుమాలా శేఖర్ గారు ఇటీవలే మరణించగా వారి కుటుంబ…
అనకాపల్లి, సబ్బవరం పిఎస్ లో ట్రాఫిక్హోంగార్డు గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన కె.కోటేశ్వరరావు హెచ్.జి. నెం.148 కు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు వేతనం రూ.3,86,950/- చెక్ ను తన కార్యాలయంలో జిల్లా…
బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల…
జిన్నారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండల కేంద్రంలో కోరబోయిన భాస్కర్. జంగంపేట గ్రామానికి చెందిన గడ్డమీద సుధాకర్. గడ్డమీద దేశమంత్ర రావు. దోమాడుగు శంకర్. కుటుంబాలు నివాసముంటున్న ఇల్లు కూలిపోవడంతో ఈ విషయాన్ని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామానికి చెందిన పిట్ల శంకర్ గేదెలు ఇటీవల కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత శంభీపూర్…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం…