జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

Spread the love

బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ రెడ్డి, కృష్ణ,శంకర్,శ్రీకాంత్,శ్రీను,యాదగిరి,నారెన్, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page