నీలం మధు ముదిరాజ్ ను గెలిపించండి

Win Neelam Madhu Mudiraj which is always available to the public కాంగ్రెస్ కి ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపండి: దండు శ్రీనివాస్ గుప్త సాక్షిత కొండాపూర్ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే…

నీలం మధు ముదిరాజ్ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి మెదక్…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

కంది: : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20 రోజుల నుండి…

సిపిఎం నేతలతో…ఎంపీ అభ్యర్థి నీలం మధు భేటీ

TSIIC చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి సిపిఎం పార్టీ ఆఫీసుకు.. బిజెపి ఓటమే లక్ష్యంసంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ సంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలతో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం భేటీ అయ్యారు. ఈ…

నీలం మదన్నకు బ్రహ్మరథం..

దారి పొడవునా నీరాజనం..*ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులుబొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం,…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు

క్యాంపు ఆఫీసుకు విచ్చేసినమంత్రివర్యులు దామోదర రాజనరసింహా పూలే భోకే ఇచ్చి మంత్రి నిస్వాగతించిన నీలం మధు ముదిరాజ్ మంత్రి దామోదర తో..ఎంపీ నీలం మధు భేటి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోద…

ముస్లిం సోదరుని ఆతిథ్యం స్వీకరించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

You cannot copy content of this page