మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

Spread the love

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల ఆర్కపల్లి గ్రామానికి చెందిన పందుల యాదమ్మవైఫ్ ఆఫ్ పందుల రాములు ఆనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఈ విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాచారపు బిక్కు గౌడ్ ద్వారా తెలుసుకున్న.
*తల్లకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ *
మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ. తన ట్రస్ట్ ద్వారా 3,000 వేల రూపాయలు ఆర్దిక సహాయాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో తోలు జంగయ్య , తోలు చరణ్ , పందుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page