శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర

పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగాఅంబులెన్సు సేవలను ప్రారంభించిన డా. పైడి ఎల్లారెడ్డి జోగిపేటలో కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ… జోగిపేటలో…

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి తో కలిసి పాల్గొన్న మేయర్ శ్రీమతి…

మల్కాజిగిరి: అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్

మల్కాజిగిరి: అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డా౹౹ సి.హెచ్.భద్రారెడ్డి .…
Whatsapp Image 2024 01 18 At 6.17.07 Pm

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

హైదరాబాద్‌: ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు.. ”ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది.…
Whatsapp Image 2024 01 13 At 3.42.36 Pm

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు వరం;ఉమామహేశ్వర నాయుడు

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఓ వరమని, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. 13-01-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఈనెల 18వ తేదీన జరగబోవు మెగా రక్తదాన శిబిరం గురించి ఆయన…

మల్లంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ కేకేఎం చారిటబుల్ ట్రస్ట్

మల్లంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్…

నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

జగద్గిరిగుట్ట జెడ్పి హైస్కూల్, ఎంపిపిఎస్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ … కష్టపడి చదివే ప్రతి విద్యార్థికి తాను అండగా ఉంటా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:…

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయం నూతనంగా నియమికులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథిదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

పేద విద్యార్థులకు అండగా కూన కృష్ణ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ లో బీజేపీ…

You cannot copy content of this page