శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

Spread the love

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇంద్రసేన గుప్తా, ఇంద్రసేనారెడ్డి, పెంటారెడ్డి రాజిరెడ్డి, కూన రఘు గౌడ్, యాం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page