జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయం నూతనంగా నియమికులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథిదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ట్రస్ట్స బోర్డు సబ్యులకు అభినందనలు తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర్ స్వామి వారి అశీసులతో మీకు వచ్చిన ఈ అవకాశం సద్వినియోగ పరుచుకొని నియోజకవర్గంలో ఈ ఆలయానికి గుర్తింపు తెచ్చే విధంగా పని చేయాలనీ భక్తులకు ఎల్లవేళలా అందుబాటులోఉంటూ ఎటువంటి ఇబందులు కలగకుండా ఆలయ అభివృద్ధికి చేకూర్చాలని తెలిపారు,

ఈ కార్యక్రమంలో ఈ.ఓ శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు సభ్యులు గజాల పాపి రెడ్డి, అకినేపల్లి వేణుగోపాల్, రేగూరి ప్రవీణ్ కుమార్, ప్రవీణ సమ్మయ్య యాదవ్, బాండ అనిత, పెండెం మహేష్ కుమార్, ఎరగదిండ్ల వెంకటేష్, మరియు యూత్ అద్యేక్షులు, డివిజన్ అద్యేక్షులు, సీనియర్ నాయకులూ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page