పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర

Spread the love

పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా
అంబులెన్సు సేవలను ప్రారంభించిన డా. పైడి ఎల్లారెడ్డి

జోగిపేటలో కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది

ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ…

జోగిపేటలో కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబులెన్సు ప్రారంభించిన జరిగిందని అన్నారు
విజయ సంకల్ప యాత్రకు (జహీరాబాద్ పరిధి)అత్యవసర సేవలను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య సేవలకు అవసరమయ్యే అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది కార్యకర్తలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిన అంబులెన్స్ సేవలు అవసరమయ్యే వారు 8121575958 ఈ నెంబర్ ఫోన్ చేసి ఉపయోగించుకోవాలని సూచించారు

కార్యక్రమంలో జోగిపేట్ బిజెపి నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page