మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…
మీ వాడిగా…మీలో ఒకడిగా…మీ ఇంటికి వస్తున్నాను. గొల్లపూడిలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ప్రారంభం. బొమ్మసానితో కలసి ప్రచారంలో పాల్గొన్న కేపీ. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉదయం ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో మైలవరం తెలుగుదేశం…
మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని (మినిరల్ వాటర్ ప్లాంట్) మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామపంచాయతీ సర్పంచి బర్రా శోభనాద్రీ నిధులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 1000…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…