విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత విలువడే వేస్ట్ ని బూడిద చెరువుకి తరలిస్తున్నారు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా
మైలవరం నియోజకవర్గం.
ఇబ్రహీంపట్నం మండలం.


భారతీయ జనతా పార్టీ నార్ల తాతారావు విద్యుత్ ధర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును భాజపా, జనసేన నాయకులు శనివారం పరిశీలించారు

సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు..

విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత విలువడే వేస్ట్ ని బూడిద చెరువుకి తరలిస్తున్నారు

పైపుల ద్వారా బూడిదను తీసుకొచ్చి బూడిద చెరువులో వేస్తున్నారు

దీంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

8 గ్రామాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు

గత ప్రభుత్వ హయాంలో బూడిద తరలించే బాధ్యత స్థానికులకు కొంతమందికి ఇచ్చారు

వైకాపా ప్రభుత్వ వచ్చాక ఆ పార్టీ పెద్దలే బూడిదను తరలిస్తున్నారు.

వందలాది వాహనాలలో బూడిదను వివిధ ప్రాంతాలకు తరలించి డబ్బులు చేసుకుంటున్నారు

నవయుగ, మెగా కంపెనీలకు బూడిద తరలింపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

గతంలో జన్కో ఒక కంప

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page