పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

ఏప్రిల్ 4 తర్వాత ఇంటర్ ఫలితాలు?

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి ప్రధాన పేపర్ల…

22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

త్రివిక్ర‌మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన మన్మథుడు చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు. తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై…

20 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే నంబూరు

20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వెంటనే బెల్లంకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల తారు రోడ్డును 1 కోటి 2 లక్షల రూపాయలతో నిర్మించారు. కొత్తపాలెం గ్రామప్రజలు గత 20…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న…
Whatsapp Image 2024 01 13 At 3.22.36 Pm

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి…
Whatsapp Image 2023 11 21 At 8.40.12 Am

డిసెంబర్ 3 తర్వాత గుడ్ న్యూస్.! నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్..

ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు తెలిపారు. అశోక్ నగర్…

రైతులలు చనిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడం కాదు! రైతు బతకడానికి ఏం కావాలో చేయాలి-ఎంపీపీ వైయస్సార్

రైతు సహకార సంఘం వ్యాపార కేంద్రంగా మార్చారుసహకార సంఘం డైరెక్టర్ చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదురైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని అమలు చేయడంలో విఫలమయ్యారుసమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతుకులను నొక్కిస్తున్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్…

తాజ్‌మహల్‌ను తాకిన యమున.. 45 సంవత్సరాల తర్వాత తొలిసారి

గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌ మహల్‌ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్‌ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ…

You cannot copy content of this page