22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

Spread the love

త్రివిక్ర‌మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన మన్మథుడు చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు.

తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది.

ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై స్పెష‌ల్ పోస్ట్ పెట్టింది.

Related Posts

You cannot copy content of this page