గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్ నీట మునిగింది. దీంతో రామ్బాగ్, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమంలో పిటిషన్ దారుల సమస్యలను పరిశీలించిన నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి…. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమనికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ…
Live : జనసేన ప్రధాన కార్యదర్శిగా నియామకం తర్వాత మొదటిసారిగా స్పందించిన శ్రీ కొణిదెల నాగబాబు గారు.
ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం.ఇబ్రహీంపట్నం మండలం. భారతీయ జనతా పార్టీ నార్ల తాతారావు విద్యుత్ ధర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిద చెరువును భాజపా, జనసేన నాయకులు శనివారం పరిశీలించారు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు.. విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత…
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి 01 మార్చ్ సాక్షిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసిన ఒక మహిళ ఆనందం…
Roja came to our house even after becoming a minister మంత్రి అయిన తర్వాత కూడా రోజా మా ఇంటికి వచ్చారు.. అలా ఎందుకు మాట్లాడారో ఆమెనే అడగండి: చిరంజీవి మెగా బ్రదర్స్ పై ఇటీవల విమర్శలు గుప్పించిన…
BL Santosh to Hyderabad for the first time after the MLA purchase issue. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు బీజేపీ…
Raju safe.. Rescue operation successful.. after almost 44 hours.. రాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. దాదాపు 44 గంటల తర్వాత.. కామారెడ్డి:పోలీసుల ఆపరేషన్ ఫలించింది. కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది..అతని ఫోన్ కింద పడిపోవడంతో తీసేందుకు…
After the formation of Telangana state many development and welfare programs సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…