మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి.

Spread the love

మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి.

57 రోజుల పాటు 23,236 గడపల సందర్శన.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం.

మైలవరం నియోజకవర్గంలో 19 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయింది. 57 రోజుల పాటు 23,236 గడపలను మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు సందర్శించారు.

నరుకుళ్లపాడు, చెరువుమాధవరం, పుల్లూరు-2 కాచవరం, కుదప, మైలవరం-2, కట్టుబడిపాలెం, దాములూరు, గడ్డమణుగు, ఇబ్రహీంపట్నం-1, అన్నేరావుపేట, రుద్రవరం, చంద్రాల, కూనపరాజుపర్వ-2, మద్దులపర్వ, కవులూరు-1, కవులూరు-2, కొటికలపూడి (కేతనకొండ-2 సచివాలయం) సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. తాజాగా తుమ్మలపాలెం సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం ముగిసింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page