మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో రెండవరోజు కొనసాగుతున్న వసంత వెంకట కృష్ణప్రసాద్(ఉమ్మడి కూటమి అభ్యర్థి)గడప గడపకు ఎన్నికల ప్రచారం. మైలవరం లో రెండవ రోజు కొనసాగుతున్న ప్రచారం ఉదయం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం…
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…
కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్…
పిడుగురాళ్ల పట్టణంలోని వడ్డెర కాలనీ సచివాలయం పరిధిలో 11వార్డు నందు బ్రహ్మనంద రెడ్డి కాలని నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన మన ఎమ్మెల్యే కాసు మహేష్…
తేది: 17-09-2023 సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు కావున…
రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు జరిగిన సంక్షేమలబ్ధి గురించి…
ప్రతిగడపలో అద్వితీయ ఘనస్వాగతం. శాసనసభ్యులు కృష్ణప్రసాదు కి జననీరాజనం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనరంజకంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కి పట్టణ ప్రజలు అద్వితీయ…
హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర
హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర… సాక్షిత : ఉదయం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ – పల్లే పల్లెకు విజ్జన్న…
గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో 3వ రోజు భాగంగా కాటారం మండలంలోని ఆదివారంపేట గ్రామంలో ఇంటింటికి, వాడ వాడకు వెళ్లి ప్రజా సమస్యలు, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో…
మన ప్రియతమ నాయకులు, కర్నూలు ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 13 వ వార్డులోని 31వ సచివాలయం బంగారుపేట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఎమ్యెల్యే ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో…