గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love

మన ప్రియతమ నాయకులు, కర్నూలు ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 13 వ వార్డులోని 31వ సచివాలయం బంగారుపేట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఎమ్యెల్యే ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి .వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు కర్నూలు ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ ద్రుష్టికి పలు సమస్యలను వివరించిన స్థానిక ప్రజలు వెంటనే అధికారులకు ఫోన్ చేసి అక్కడిక్కడే పరిష్కారం చేసిన కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ … ఈకార్యక్రమంలో స్థానిక వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మి ,స్థానిక వైఎస్సార్ సీపీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆర్.పి లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page