MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారంటే ప్రజలకు అదో అభిమానం…. ఎంతో ఆప్యాయత…. ఆయన ను చూడగానే…. ఎంతో ప్రేమతో… కుటుంబసభ్యుడిని చూసినట్టు… దగ్గరకు వెళ్లి మరి….. సొంత కొడుకుతో మాట్లాడినట్టు…. ఆప్యాయత చూపిస్తున్న అమ్మలు … ఎంతో…
నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు గారు, రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి
నాలుగేళ్లలో సంక్షేమ విప్లవంగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు , రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి ………………………… …….ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చారని ఎమ్మెల్సీ…
వికారాబాద్ జిల్లా 20వ వార్డు రాజీవ్ గృహకల్ప లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు అశోకు కాషాయ తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్…… మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్…
పిడుగురాళ్ల పట్టణంలోని వడ్డెర కాలనీ సచివాలయం పరిధిలో 11వార్డు నందు బ్రహ్మనంద రెడ్డి కాలని నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన మన ఎమ్మెల్యే కాసు మహేష్…
తేది: 17-09-2023 సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు కావున…
రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు జరిగిన సంక్షేమలబ్ధి గురించి…
ప్రతిగడపలో అద్వితీయ ఘనస్వాగతం. శాసనసభ్యులు కృష్ణప్రసాదు కి జననీరాజనం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనరంజకంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కి పట్టణ ప్రజలు అద్వితీయ…
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని నాగ్ సన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ యాత్ ప్రెసిడెంట్ Y. అనిల్, YSRCP గ్రామ ప్రెసిడెంట్…