పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు.

Spread the love

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు.

ఎన్టీఆర్ జిల్లా -నందిగామ
కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డిసిపి మెకా సత్తి బాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇద్దరు పోలీసులు ఇద్దరు మహిళ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పోలీసు వారి తరుపున అన్ని చర్యలు తీసుకోవడం జరిగిదని తెలిపారు ,పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపులు ముయించడం జరిగిందని ,మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page