ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక నయాబజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని…
పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి పరీక్షా కేంద్రానికి వచ్చిన చండ్రుగొండ మండలం విద్యార్థి దూరపల్లి శివలింగ రాజు తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాక ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న…
తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్సైట్లో హాల్…
సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గత విద్యా సంవత్సరం 2022-23 పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరడ హై స్కూల్ నందు ప్రధమస్థానంలో నిలిచిన విద్యార్థులకు షేక్ ఖాసిం సాహెబ్ జ్ఞాపకార్థం…
పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్, ఎన్.ఎస్.సి. కాలనీ…
మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్య టిస్తున్నట్లు మార్కాపురం సిఐ భీమా నాయక్ ఎస్సై శశి…
అయ్యో దేవుడా..! పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి.. అంతలోనే తండ్రి మరణ వార్త విని.. నిర్మల్:తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. ఏపీలో ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో…
పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డిసిపి సత్తిబాబు. ఎన్టీఆర్ జిల్లా -నందిగామకంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డిసిపి మెకా సత్తి బాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో…