తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి
ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి
ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు
bse.telangana.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు