అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారంరోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్…
సివిఆర్ ఎంట్రన్స్ కాలేజీ డైరెక్టర్ చందా వెంకటేశ్వర్లు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సివిఆర్ ఎంట్రన్స్ కళాశాల నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన పోటీ పరీక్షలకు శిక్షణ పొందే అభ్యర్థులకు 50శాతం ఫీజ్ రాయితీ…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం (ఏ ఎస్ ఆర్) శాంతి నగర్ జూనియర్ కాలేజీ ఇంటర్ పరీక్షా…
తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్సైట్లో హాల్…
ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస…
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు.. తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో…
పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్, ఎన్.ఎస్.సి. కాలనీ…
ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల…