పోటీ పరీక్షల శిక్షణలో 50శాతం ఫీజు రాయితీ

Spread the love

సివిఆర్ ఎంట్రన్స్ కాలేజీ డైరెక్టర్ చందా వెంకటేశ్వర్లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

సివిఆర్ ఎంట్రన్స్ కళాశాల నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన పోటీ పరీక్షలకు శిక్షణ పొందే అభ్యర్థులకు 50శాతం ఫీజ్ రాయితీ ఇవ్వనున్నట్లు సివిఆర్ ఎంట్రన్స్ కళాశాల డైరెక్టర్ చందా వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సివిఆర్ ఎంట్రన్స్ కళాశాల నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా పోటీ పరీక్షల శిక్షణకు 50శాతం ఫీజ్ రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షలైన ఎంసెట్, నీట్, జెఈఈ మెయిన్స్, పాలిటెక్నిక్, టిఎస్ఆర్జేసి, నవోదయ, టెట్, డిఎస్సీ లలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు 7993624978ను సంప్రదించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page