10వ తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పదో తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం సృష్టించినట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 386 మంది…

పదో తరగతి పరీక్షల నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్…

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక నయాబజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని…

పదవ తరగతి ఎగ్జామినేషన్స్ సెంటర్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరక్కుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున అరండల్ పేట సీఐ వెంకటేశ్వర్ రెడ్డి

పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి

పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి పరీక్షా కేంద్రానికి వచ్చిన చండ్రుగొండ మండలం విద్యార్థి దూరపల్లి శివలింగ రాజు తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాక ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న…

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు…

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని పాతర్లపాడు, నేరడ, లచ్చగూడెం, బల్లేపల్లి, రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, స్కేల్ మరియు పెన్ను మొదలగునవి…

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,…

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌…

జగన్ మావయ్య తిరిగి సీఎం కావాలి ఆరో తరగతి విద్యార్థి పలుకులు

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థి ఎన్ . ప్రవళిక, మాకు జగన్మామయ్య ఎందుకు కావాలంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు ముఖ్యంగా మా పేద కుటుంబాలకు అండగా…

You cannot copy content of this page