పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి

Spread the love

పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి పరీక్షా కేంద్రానికి వచ్చిన చండ్రుగొండ మండలం విద్యార్థి దూరపల్లి శివలింగ రాజు తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాక ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న చుంచుపల్లి ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో ఎస్సై స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన ప్రబుత్వ ఉన్నత పాఠశాల ,పాత కొత్తగూడెం (బుడిదగడ్డ)పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపించుకున్నట్లు అయ్యింది విద్యార్థి చివరి నిమిషంలో బావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం , all the best చెప్పి మరి పరీక్ష కేంద్రంలో కి పంపడం జరిగింది ఎస్సై సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page