ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం హోళీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు ఆటాపాటలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. హోళీ పండుగను…
పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి పరీక్షా కేంద్రానికి వచ్చిన చండ్రుగొండ మండలం విద్యార్థి దూరపల్లి శివలింగ రాజు తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాక ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న…
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల…
హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…
క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు విజయవాడ పార్లమెంటు…
వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ & లైఫ్ లైన్ ఫౌండేషన్, విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపు ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ లో వాసిరెడ్డి హెల్త్…
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసమణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జి నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ…
సాక్షిత న్యూస్……… ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ… అశ్వారావుపేట మండలం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు …ప్రజలకు ప్రతినిత్యం…
కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ [ సాక్షిత : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జగనన్న ఆరోగ్య…
సాక్షితఅమరావతి. వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వి…