మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి

Spread the love

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు బిక్షపతి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

Related Posts

You cannot copy content of this page