పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, స్కేల్ మరియు పెన్ను మొదలగునవి పరీక్షలకు ఉపయోగపడే విధంగా వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పెద్దలు, హై స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, సత్యసాయి ఖమ్మం సమితి కన్వీనర్ ఆలస్యం నరసింహారావు, సాయి సుధాకర్, గాంధీ రెడ్డి, జిల్లా బాధ్యులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page