పదవ పరీక్షల్లో ప్రతిభ చాటిన శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సాక్షిత*శంకర్ పల్లి;2023-24 సంవత్సరానికి గాను జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మంచి ప్రతిభను చాటారు. పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో…

పదవ తరగతి ఎగ్జామినేషన్స్ సెంటర్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరక్కుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున అరండల్ పేట సీఐ వెంకటేశ్వర్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని పాతర్లపాడు, నేరడ, లచ్చగూడెం, బల్లేపల్లి, రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, స్కేల్ మరియు పెన్ను మొదలగునవి…

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలోని పలు గ్రామాల్లోని తిమ్మినేనిపాలెం, నామవరం, చిన్న మండవ, నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,…

పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం సొంత…

పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించినా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో…

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నగరంలోని జమ్మిబండ ప్రాంతంలో వున్న నారాయణ స్కూల్, జ్యోతి…

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నగరంలోని నయాబజార్ హైస్కూల్, రిక్కా బజార్ హైస్కూల్, ఖాజీపుర ప్రభుత్వ హైస్కూల్, రాజేంద్రనగర్ ప్రభుత్వ…

*పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం
C I మీసాల రాంబాబు

ప్రకాశం జిల్లా *పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంC I మీసాల రాంబాబు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్,…

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు పెద్ద దోర్నాల…రేపటి ( సోమవారం ) నుంచి ఏప్రిల్‌ 18 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు…

You cannot copy content of this page