పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు

సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం సొంత…
Whatsapp Image 2024 01 30 At 11.50.29 Am

10వ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌ ఏర్పాటు..

బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న… గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల…

10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 1978-79 సంవత్సరంలో పొదలకూరు దువ్వూరు నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక DR ఉత్తమ్హోటల్లో ఆదివారం జరిగింది.…

అదనపు తరగతి గదుల నిర్మాణం

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో రూ. 1 కోటి 51 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో చేపట్టబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

పదో తరగతి విద్యార్థులకు బహుమతి ప్రదానం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గత విద్యా సంవత్సరం 2022-23 పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరడ హై స్కూల్ నందు ప్రధమస్థానంలో నిలిచిన విద్యార్థులకు షేక్ ఖాసిం సాహెబ్ జ్ఞాపకార్థం…

మా భవిష్యత్తుకు భరోసా మీరే జగన్ మామయ్య మనస్విని, 9వ తరగతి, కురుపాం

10వ తరగతి ఫలితాల్లోగ్రీన్ గ్రో విద్యార్థిల ప్రభంజనం

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలంలో పదవ తరగతి ఫలితాలలో గ్రీన్ గ్రో హై స్కూల్ విద్యార్థులు అయిన చొల్లేటి కార్తీక్ 10/10 జిపిఎ తో చిట్యాల మండలంలో మొదటి స్థానం లో నిలిచాడు. కోమటిరెడ్డి కీర్తన రెడ్డి 9.8/10 జిపిఎ…

10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…

You cannot copy content of this page