10వ తరగతి ఫలితాల్లోగ్రీన్ గ్రో విద్యార్థిల ప్రభంజనం

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలంలో పదవ తరగతి ఫలితాలలో గ్రీన్ గ్రో హై స్కూల్ విద్యార్థులు అయిన చొల్లేటి కార్తీక్ 10/10 జిపిఎ తో చిట్యాల మండలంలో మొదటి స్థానం లో నిలిచాడు. కోమటిరెడ్డి కీర్తన రెడ్డి 9.8/10 జిపిఎ తో మండలం లో రెండవ స్థానంలో నిలిచి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి ఎఓ పోలా గోవర్ధన్. ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు

Related Posts

You cannot copy content of this page