10వ తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పదో తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం సృష్టించినట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 386 మంది…

బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని 10వ వార్డులోని టేక్ మహీంద్రా రోడ్డులో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ బొంగూనురి నవిత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…

బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని బహదూర్ పల్లిలోని 10వార్డులో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ బొంగునురి నవనీత శ్రీనివాస్ రెడ్డి…
Whatsapp Image 2024 01 30 At 11.50.29 Am

10వ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌ ఏర్పాటు..

బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న… గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సుదూర ప్రాంతాల…

10వ రోజు పాదయాత్ర పూర్తిచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ శ్ర దొడ్ల వెంకటేష్ గౌడ్…

కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 4వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ రాములు తో మర్యాద పూర్వకంగా కలిసిన రవి కూచిపూడి.ఈ సందర్భంగా జూలై 15న వారి కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతి…

తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేయడం జరిగింది.అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను…

10వ తరగతి ఫలితాల్లోగ్రీన్ గ్రో విద్యార్థిల ప్రభంజనం

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలంలో పదవ తరగతి ఫలితాలలో గ్రీన్ గ్రో హై స్కూల్ విద్యార్థులు అయిన చొల్లేటి కార్తీక్ 10/10 జిపిఎ తో చిట్యాల మండలంలో మొదటి స్థానం లో నిలిచాడు. కోమటిరెడ్డి కీర్తన రెడ్డి 9.8/10 జిపిఎ…

10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…

వికారాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ జూనియర్ కార్యదర్సులా సమ్మె 10వ రోజు చెరుకుంది

వికారాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ జూనియర్ కార్యదర్సులా సమ్మె 10వ రోజు చెరుకుంది సాక్షిత మీడియా తొ మాట్లాడుతు కేసీఆర్ప్రభుత్వం వెంటనే పెర్మనెంట్ చేయాలని కోరాడంజరిగింది.

You cannot copy content of this page