10వ తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం

Spread the love

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పదో తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం సృష్టించినట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 386 మంది విద్యార్థుల్లో 73 మందివిద్యార్థులు 10 సి.జి. పి.ఏ సాధించారు.64 మంది 9.8 సి జి పి ఏ సాధించగా 57 మంది 9.7 సి.జి. పీ. ఏ సాధించగా 46 మంది 9.5 సి.జి. పి . ఏ తో పాటు 333 మంది విద్యార్థులు 9 అంత కంటే ఎక్కువ సి.జి. పి. ఏ సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను కృషి చేసిన అధ్యాపక బృందాన్ని సహకారం అందించిన తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం అభినందించారు.

Related Posts

You cannot copy content of this page