పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.

సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూలు లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ…

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక నయాబజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని…

వడ్లమన్నాడులో అమూల్ డైరీ పాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

వడ్లమన్నాడులో అమూల్ డైరీ పాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని….పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటన -పాడి రైతులకు మంచి చేసేందుకే అమూల్ డైరీలు నెలకొల్పుతున్నాం…ఎమ్మెల్యే నాని…. -ప్రైవేటు డైరీలన్ని సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నాయని వెల్లడి…. -అమూల్…

భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ “భరోసా సెంటర్” అండగా నిలుస్తుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవరణలో వున్న భరోసా సెంటర్ ను పోలీస్…
Whatsapp Image 2024 01 05 At 12.50.21 Pm

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా…
Whatsapp Image 2024 01 04 At 3.03.56 Pm

ప్రజా పాలన కేంద్రాన్ని పర్యవేక్షించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది…
Whatsapp Image 2024 01 04 At 11.21.41 Am

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్…

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైద రవీందర్ నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జిదైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్…

సెట్విన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సెట్విన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : డిప్యూటీ స్పీకర్ పద్మారావుసికింద్రాబాద్, ఏప్రిల్ 27 : స్కూల్ లు, కాలేజీలకు సెలవుల సందర్భంగా సితాఫలమండీ లోని సెట్విన్ కేంద్రంలో వివిధ శిక్షణా కార్యకలాపాలను ముమ్మరం చేశామని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ సెట్విన్…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగత్ నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి) నిడమానూరు మండలం, వెంకటాపురం గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా…

You cannot copy content of this page