కరీంనగర్‌ సిగలో మరో మణిహారం.. నేడు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

సాక్షిత కరీంనగర్ జిల్లా :అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్‌ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌…

విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు

ప్రకాశం జిల్లా…..!!!!!! పెద్ద దోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించిన ఫీజులు పెకలించివేసి12000/- రూపాయల విలువ కలిగిన సుమారు 100 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లను…

You cannot copy content of this page