• సెప్టెంబర్ 22, 2023
  • 0 Comments
దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం

దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్…

  • సెప్టెంబర్ 16, 2023
  • 0 Comments
గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం

గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; గాజులరామారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కేకేఎం…

  • సెప్టెంబర్ 13, 2023
  • 0 Comments
శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; చింతల్ 128 డివిజన్ పరిధి శ్రీనివాస్…

  • సెప్టెంబర్ 12, 2023
  • 0 Comments
కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్: మంత్రి సీరియస్

నిజామాబాద్:ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.…

  • ఆగస్ట్ 16, 2023
  • 0 Comments
పాఠశాలలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

పాఠశాలలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎచ్ఎమ్ వసంత.. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తిరుమలకుంట మండల పరిషిత్ కేంద్ర ప్రాథమికొన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా కన్నుల పండవగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.…

  • జూలై 13, 2023
  • 0 Comments
పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మం , అన్నయ్య సి రవి 12వ వర్ధంతి

సాక్షిత : పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మం , అన్నయ్య సి రవి 12వ వర్ధంతి సందర్భంగా బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు…

You cannot copy content of this page