SAKSHITHA NEWS

నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పై మండల స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్ని, అనంతరం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని PET కి వేతనం అందజేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app