నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజెన్ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…
లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు…
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై సమ్ “టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారి” ఆధ్వర్యంలో రూ. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులు…
సిద్ధిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన రఘునాథ్ ఫౌండేషన్ మెగా హెల్త్ క్యాంప్ లో దాదాపు 500 మంది సిద్దిక్ నగర్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు ఉచిత వైద్య శిబిరంలో చికిత్స చేయించుకున్నారు. కనిపించని…
శంకర్పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్పల్లి మండల పరిధిలోని ఎల్వెర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి.. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు.…
శంకర్పల్లి మండల కేంద్రంలోని ఎల్వర్తి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పరిష్కరించుకొని తరగతుల వారీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని…
విద్యార్థులకు పండగల విశిష్టత సాంప్రదాయాలు సంస్కృతిల గురించి అర్థమయ్యేలా వివరించడం కోసమే ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించాం… అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ యు. మహేందర్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ అయిజ మండలం పరిధిలోనిసంక్రాంతి పండుగ సంబరాలను అక్షర…
కేటిదొడ్డి మండల కేంద్రంలో మరియు నందిన్నె జెడ్పి హైస్కూలులో ఆకస్మిక తనిఖీ చేసిన…. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిషత్ పాఠశాల మరియు నందిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల…
మల్లంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్…
నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి,…