కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

Spread the love

నిర్మల్ జిల్లా : –
తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి.

మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సా పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో ఈరోజు ఫుడ్ పాయి జన్ జరిగింది. ఈ సంఘట నలో 11 మంది విద్యార్థిను లకు అస్వస్థత చోటు చేసుకుంది.

దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు అధికారులు…..

Related Posts

You cannot copy content of this page