కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…
Whatsapp Image 2024 01 31 At 1.19.36 Pm 1

స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీ షాపుపై తెలంగాణ ప్రభుత్వం స్పందన..

పోలీసు కేసును పునః పరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్‌ రెడ్డి సూచన..
Whatsapp Image 2024 01 30 At 6.45.27 Pm

ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై విద్యార్థులు అవగాహన పెరగాలి

ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్…
Whatsapp Image 2023 11 29 At 6.40.56 Pm

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రారంభం”

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 422 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ వర్చువల్ పద్ధతిన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్…

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్: మంత్రి సీరియస్

నిజామాబాద్:ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.…

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…

చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం కోడిగుడ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గురు..!

ఈ కోడిగుడ్లు ఏ అంగన్వాడి సెంటర్ వారికి చెందినవి…? మండల అధికారుల తనిఖీల్లో అంగన్వాడి కేంద్రానికి చెందిన 52 కోడిగుడ్డు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభ్యం…? చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం కోడిగుడ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గురు..! శ్రీశైల మండలం…

స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు…

ఫుడ్ ఫీస్ట్‘లో పాల్గొన్న ఎమ్మెల్యే

MLA who participated in the food feast ఫుడ్ ఫీస్ట్‘లో పాల్గొన్న ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని పిపి నగర్ లో ఏఎంఎస్ స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫుడ్ ఫీస్ట్‘ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి…

You cannot copy content of this page