ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై విద్యార్థులు అవగాహన పెరగాలి

Spread the love

ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులను. ఒకేషనల్ శిక్షకుడు నరేష్ సమీపంలో ఉన్న బేకరీ యూనిట్లో కేక్ తయారీ జామ్ తయారీ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇటువంటి కాకి మాలు విద్యార్థుల్లో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు..

Whatsapp Image 2024 01 30 At 6.45.27 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page