పదవ పరీక్షల్లో ప్రతిభ చాటిన శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సాక్షిత*శంకర్ పల్లి;2023-24 సంవత్సరానికి గాను జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మంచి ప్రతిభను చాటారు. పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో…

ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన…

విద్యార్థులు విద్యతోపాటు కళలపట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద..

ఘనంగా నేతాజీ హై స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు…130- సుభాష్ నగర్ డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో నిర్వహించిన నేతాజీ హై స్కూల్ 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులకు…

డిగ్రీలో సత్తా చాటిన (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు

సాక్షిత ఉప్పల్: ఇటీవలే నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి అందులో ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ(ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు వారి మార్కులతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. బీకాం విద్యార్థి ఎస్ ఆయుష్ మిశ్రా కంప్యూటర్ అప్లికేషన్స్ లో…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…
Whatsapp Image 2024 01 30 At 6.45.27 Pm

ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై విద్యార్థులు అవగాహన పెరగాలి

ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్…

జగన్ మామయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

జగన్ మామయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు 163 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రసన్న ద్వారా టాబ్లు పంపిణీ దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రసన్న కలుజులకి 2 కోట్ల 45 లక్షలు మంజూరు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరులోని…

గురుకుల విద్యార్థులు వదనం స్వీకరించిన మంత్రి

సాక్షిత : రాష్ట్ర గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల బాలికల ,కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యుల శ్రీమతి సత్యవతి రాథోడ్ , అనంతరం 5 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్న బాలుర…

డీఎస్సీ విద్యార్థులు ధర్నా

వికారాబాద్ జిల్లా డీఎస్సీ విద్యార్థులు ధర్నా కెసిఆర్ మీరిచ్చిన మాటే కదా మాట నిలుపుకో అంటున్న విద్యార్థులు

విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్

విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్” వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్…

You cannot copy content of this page