జగన్ మామయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

Spread the love

జగన్ మామయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

    163 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రసన్న ద్వారా టాబ్లు పంపిణీ

    దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రసన్న కలుజులకి 2 కోట్ల 45 లక్షలు మంజూరు

    నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరులోని రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విద్యార్థులు ఘన స్వాగతం పలకడం జరిగింది, అనంతరం 8వ తరగతి చదువుతున్న 163 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది,

    Related Posts

    You cannot copy content of this page