విద్యార్థులు విద్యతోపాటు కళలపట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద..

Spread the love

ఘనంగా నేతాజీ హై స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు…
130- సుభాష్ నగర్ డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో నిర్వహించిన నేతాజీ హై స్కూల్ 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ ఎంతో కీలకమని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళల పట్ల అభిరుచిని పెంపొందించుకొని తమకు తామే సాటి అనే విధంగా ఎదగాలన్నారు.

ఈ కార్యక్రమంలో సత్ జ్ఞాన్ గ్రూప్స్ అధినేత మల్లేష్ యాదవ్, ప్రధానోపాధ్యాయులు మహేష్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుబ్బాల లక్ష్మీ నారాయణ, నాయకులు సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page