విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్

విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్” వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్…

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

నంద్యాల జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు శ్రీశైలం మండలం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15: సున్నిపెంట గ్రామంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలేగురుకుల పాఠశాల నందు జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్…

10 మంది విద్యార్థులు ఐక్య రాజ్య సమితిలో

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్య రాజ్య సమితిలో ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిర అభివృద్ధి సదస్సుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో సీఎం YS Jagan Mohan Reddy ప్రభుత్వం అమలు చేస్తున్న…

విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – దత్తాత్రేయ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయనగర్ లో గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా…

విద్యార్థులు పట్టుదలతో చదువుకొని లక్ష్యాన్ని సాధించుకోవాలి : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గిరినగర్ నగర్ లోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉదయ్ సేవియా ఫౌండేషన్ వారి సహకారంతో 4లక్షలు వెచ్చించి పాఠశాల భవనాన్ని పునర్నిమించిన సందర్బంగా ఎమ్మెల్యే కె పి…

రోడ్డెక్కిన మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

సాక్షిత జగిత్యాల జిల్లా :మల్లాపూర్ తమకు కనీస మౌలిక వసతులు లేవని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తమ స్కూల్లో కనీసం దగ్గు, జలుబు,…

విద్యార్థులు జండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

వికారాబాద్ జిల్లా మధుగుల చట్టంపల్లి గ్రామంలో గోపాల్ కౌన్సిలర్ మరియు ప్రధానోపాధ్యాయులు. విద్యార్థులుజండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.…

ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 16 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సొంత ఖర్చులతో ఉచిత బస్…

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుఅభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది అండర్ –…

You cannot copy content of this page