మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

Spread the love

నంద్యాల జిల్లా

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

శ్రీశైలం మండలం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15: సున్నిపెంట గ్రామంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలే
గురుకుల పాఠశాల నందు జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ గర్నమెంట్ కమ్ సెలక్షన్స్ లలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల ప్రతిభ పాఠశాల
విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు. అండర్ 14 విభాగంలో
జరిగిన కబడ్డీ క్రీడీలో ఇద్దరు విద్యార్థులు, వాలీబాల్ క్రీడాలో ఇద్దరు విద్యార్థులు
కో-కో క్రీడలో ఇద్దరు విద్యార్థులు, మండల స్థాయిలో ఎన్నిక కాబడ్డారు.
అండర్ 14 విభాగంలో జరిగిన అథ్లెటిక్స్ లో 100 మీటర్లు పెరుగులో ఇద్దరు
విద్యార్థులు, 400పీటర్లు పెరుగులో ఒక విద్యార్థి, షార్ట్ ఫుట్ క్రో ఈఈ
ఒక విద్యార్థి డిస్కస్ త్రో క్రీడి నందు ఇద్దరు విద్యార్థులు మండల స్థాయిలో ఎన్నిక కాబడ్డారని అండర్ 17 విభాగంలో జరిగిన కబడ్డీ క్రీడలో ముగ్గురు విద్యార్థులు,
వాలీబాల్ క్రీడ్లో ఇద్దరు విద్యార్థులు, కో-కు క్రీడలో ముగ్గురు విద్యార్థులు
మండల స్థాయిలో ఎన్నిక కాబడ్డారు. అథ్లెటెక్సీ 100 మీటర్లు పెరుగులో ఒక
విద్యార్థి జావిలిన్ త్రో క్రీడిలో ఒక విద్యార్థి, డిస్కస్ త్రో
క్రీడలు ఒక విద్యార్థి, మండల స్థాయిలో ప్రతిభచాటి ఎన్నిక కాబడ్డారు.మండల స్థాయిలో జరిగిన ఈ క్రీడలంటే అండర్ 14 విభాగంలో
6వ ఆరుగురు (6) విద్యార్థులు, అండర్ 17 విభాగంలో 11 మంది విద్యార్థులు
మండల స్థాయిలో ఎన్నిక కాబడ్డారు.17ఈ సందర్భంగా మండల స్థాయిలో ఎన్నిక కాబడిన విద్యార్థులను
బి.రవీంద్రనాద్ రెడ్డి
ప్రతిభాపాఠశాల ప్రధానాచార్యులు ఎన్ జి. కిషోర్ బాబు
పాఠశాల పీఈటి రామునాయక్ మరియు సిబ్బంది విద్యార్థులను అభినందించారు

Related Posts

You cannot copy content of this page