పదవ పరీక్షల్లో ప్రతిభ చాటిన శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సాక్షిత*శంకర్ పల్లి;2023-24 సంవత్సరానికి గాను జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మంచి ప్రతిభను చాటారు. పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో…

సంప్రదాయ వస్త్ర ధారణలో యోగితా రెడ్డి ప్రతిభ

చేతన మేకోవర్స్ వారు సమర్పించిన గ్లామ్ కింగ్ & క్వీన్ సీజన్ 1 గ్రాండ్ ఫినాలే హైదారాబాద్ లో జరింగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు… వారిలో సంప్రదాయ వస్త్ర ధారణ విభాగంలో కుమారి యోగితా రెడ్డి మొదటి బహుమతి…

పది పరీక్షా ఫలితాల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచారు. పాఠశాల విద్యార్థుల్లో రౌతు మోనోవర్ష, పండగ లోహిత్ ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు. మాగం అనూష…

ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట…

గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ…

తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఐ ఎన్ టి ఎస్ ఓ లో విద్యార్ధుల ప్రతిభ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో తమ ప్రతిభతో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఐదుగురు విద్యార్థులు టాబు,…

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ లో సర్వజ్ఞ విద్యార్థి ప్రతిభ

ఉమ్మడి ఖమ్మం సాక్షిత స్థానిక వి.డి.యోస్ కాలనీలోగల సర్వజ్ఞ పాఠశాల 5వ తరగతి విద్యార్ధి ఎమ్. అక్షద్రుత్విక్, ప్రక్యాత ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ పోటి పరీక్షలో సర్వజ్ఞ విద్యార్ధి జిల్లా టాపర్ నిలిచాడు. ఈ పరీక్షలో ఇంగ్లీష్ విభాగంలో మా విద్యార్ధికి…

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

నంద్యాల జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు శ్రీశైలం మండలం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15: సున్నిపెంట గ్రామంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలేగురుకుల పాఠశాల నందు జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్…

ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: ఏపీ సీఎం జగన్

ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికీ ప్రభుత్వం తోడుంటుంది: ఏపీ సీఎం జగన్కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిప్రతీ ఇంటి నుంచి ఓ సత్య నాదెళ్ల రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడిప్రభుత్వ స్కూళ్లలో చదువుల రూపురేఖలు మార్చేశామని వివరణ…

10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…

You cannot copy content of this page